టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాస్, వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె వివాహంపై ఎలాంటి వార్తలు లేకుండానే సడెన్ గా జరిగిపోవడంతో అంత ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ప్రణీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించారు. కరోనా పరిస్థితులు, ఆషాడం వల్ల తన పెళ్లి ఆడ�
తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తర్వాత సిద్దార్థ్ తో చేసిన ‘బావ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఎక్కువగా కన్నడ తెలుగు, తమిళ భాషల్లో నటిం�