సైలెంట్ గా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తర్వాత సిద్దార్థ్ తో చేసిన ‘బావ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఎక్కువగా కన్నడ తెలుగు, తమిళ భాషల్లో నటించే ఈ భామ సైలెంట్ గా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని ఒక్కటయ్యారు. ఈ భామ కూడా రెండో వేవ్ లో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే ఒక బిజినెస్ మాన్ తో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద ప్రణీత ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రణీత స్నేహితురాలు ఒకరు తన సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి వివాహం గ్రాండ్ గా చేసుకోవాలని భావించినప్పటికీ కరోనా కారణంగా ఇలా సింపుల్ గా కానిచ్చేశారని తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!