Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డియే కూటమి అద్భుత విజయం సాధించింది.రాష్ట్రంలో మొత్తం 175 సీట్లకు గాను కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగు లేని విజయం సాధించింది.కూటమిలో భాగమైన జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసింది అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేసింది.అయితే పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో కూడా జనసేన తిరుగులేని విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సంపాదించింది.అలాగే కూటమిలో భాగం…