వివాహేతర సంబంధాలు.. బంగారంలాంటి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పరాయి వారి మోజులో కన్నవారిని, కట్టుకున్నవారిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక తల్లి వివాహేతర సంబంధం .. కూతురు చాకు కారణమైంది. వివరాలలోకి వెళితే.. ప్రకాశం జిల్లా, లింగసముద్రంకు చెందిన మాధవికి తమ్మారెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. భర్త వదిలివెళ్లిపోవడంతో కూతురితో కలిసి నివాసముంటోంది. కూతురు ప్రశాంతి పదోతరగతిలో మంచి ర్యాంక్ సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ లో సీటు సంపాదించుకొంది. వచ్చే సోమవారం ఆమె అందులో జాయిన్ కావాల్సి ఉండగా…
దేశంలో ఎన్నో వింతలను చూస్తూనే ఉంటాం.. వినాయకుడు పాలు తాగాడు.. వేప చెట్టుకు పాలు వస్తున్నాయి.. సాయి బాబా ఆహారం తిన్నాడు.. ఇవన్నీ వింతలే.. అందులో నిజమెంత అనేది పక్కన పెడితే.. ఆ వింతను చూడడానికి మాత్రం భక్తులు భారీసంఖ్యలో హాజరవుతున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లాలో శ్రీరాముడు కంట కన్నీరు రావడం అనేది వింతగా మారింది. శ్రీరాముడి విగ్రహం నుంచి నీరు ధారాళంగా కారడంతో భక్తులు భయపడిపోతున్నారు. రాములవారిని చూడడానికి వేలసంఖ్యలో హాజరవుతున్నారు. వివరాలలోకి వెళితే..…
అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రకాశం జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రకాశం జిల్లా కొత్త పట్నంలో సముద్ర తీరం 15 మీటర్లు ముందు కొచ్చింది. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో చినగంజాం, సింగరా యకొండ, వేటపాలెం, కందూకూరు…