Free Ration: లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటనతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ రెండో దఫా పాలన ముగియనుంది. రెండవ టర్మ్లో, మోడీ ప్రభుత్వం కోట్లాది మందికి ప్రత్యక్షంగా లబ్ది చేకూర్చే అనేక పథకాలను ప్రారంభించింది.
Budget 2024 : దేశ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలోని పేదలు ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా లబ్ధి పొందుతున్నారని ఆమె తన ప్రసంగంలో చెప్పారు.
Centre To Extend Free Ration Scheme By Three More Months: కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. పేదలకు అందించే ఉచిత రేషన్ పథకాన్ని పొడగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బుధవారం దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో మూడు నెలల పాలు ఉచిత రేషన్ పథకాన్ని అందించేందకు కేంద్ర కసరత్తు చేస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో ఈ పథకం కింద పేదలకు ప్రతీ నెల ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత ఆహార…