Free Ration: 2028 వరకు ఉచిత రేషన్.. 81 కోట్ల మందికి ప్రత్యక్ష ప్రయోజనం
Free Ration: లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటనతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ రెండో దఫా పాలన ముగియనుంది. రెండవ టర్మ్లో, మోడీ ప్రభుత్వం కోట్లాది మందికి ప్రత్యక్షంగా లబ్ది చేకూర్చే అనేక పథకాలను ప్రారంభించింది. వాటిలో ఒకటి.. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY). ఈ పథకం కింద 2028 సంవత్సరం వరకు దాదాపు 81 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ను పొందడం కొనసాగిస్తారు. గత ఏడాది నవంబర్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కింద ఈ పథకాన్ని ఐదేళ్లపాటు పొడిగించారు. ఈ విస్తరణ వల్ల ఖజానాపై దాదాపు రూ.11.8 లక్షల కోట్ల భారం పడనుంది. ఈ పొడిగింపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది.
Read Also:Payal Rajput: బాత్ టబ్ లో మందు గ్లాసుతో రచ్చ చేసిన పాయల్.. వీడియో వైరల్..
Also Read
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
పథకం వివరాలు
కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలకు సహాయం చేయడానికి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏప్రిల్ 2020లో మూడు నెలల పాటు ప్రారంభించబడింది. అయితే తరువాత దానిని పొడిగించారు. ఈ ఉచిత రేషన్ పథకం కింద, పేద కుటుంబాలకు ప్రతి నెల 5 కిలోల ధాన్యాలు (బియ్యం, గోధుమలు, ముతక ధాన్యాలు/పోషక ధాన్యాలు) లభిస్తాయి. అదనపు ఆహార ధాన్యాలను ఉచితంగా అందించడానికి 2020లో ప్రారంభించిన ఈ పథకాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA)లో చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉన్నారు.
Read Also:Nitish Cabinet : నితీష్ కేబినెట్లో శాఖల విభజన.. మంత్రుల పూర్తి జాబితా ఇదే
తాజావార్తలు
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!