దాదాపు 550 కోట్ల బడ్జెట్లో లైవ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో.. ఆదిపురుష్ సినిమాను విజువల్ వండర్గా తెరకెక్కించాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు ఫ్లాప్లు అందుకున్నప్పటికీ.. ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ప్రభాస్ని రాముడిగా చూసేందుకు అభిమానులు
ప్రస్తుతం థియేటర్లన్ని రామ మందిరాలుగా మారిపోయాయి. ఎక్కడికెళ్లినా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. హనుమంతుడితో కలిసి రాముడిని చూసేందుకు సినీ ప్రియులంతా క్యూ కట్టారు. రిలీజ్కు ముందే ప్రభాస్ ఆదిపురుష్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఆడియన్స్ ముందుకి వచ్చింది. 2023 జనవరిలోనే కావాల్సిన ఈ ఎపిక్ మూవీ, ఆరు నెలల డిలేతో రిలీజ్ అయ్యింది. ఆదిపురుష్ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు ఓమ్ రౌత్ మరింత జాగ్రత్త పడి ఉంటే బాగ�
Adipurush Releases: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. రామాయణం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం వసూళ్లలో షారుక్ ఖాన్ పఠాన్ను కూడా అధిగమించగలదని నమ్ముతారు.
ప్రభాస్ను వెండి తెరపై శ్రీ రాముడిగా చేసేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే గతంలో.. ఆదిపురుష్ టీజర్లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్కు డౌట్స్ పెరిగిపోయాయి. దాంతో సినిమాను ఆరు నెలలు పోస్ట్పోన్ చేసి అదిరిపోయే పాజిటీవిటీని సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. ముందుగా జై శ్�
ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. ఓ పక్క వర్షం పడుతున్న లెక్క చేయకుండా… భారీ ఎత్తున ఈ వేడుకలో భాగమయ్యారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్కు ఆధ్యాత్మకి గురువు చిన జీయ�
వాల్మీకీ రాసిన రామాయణ గాధని చదవని, వినని, తెలియని వాళ్లు ఉండరు. సీతా దేవి శ్రీరాముల వారి కథని తరతరాలుగా వింటూనే ఉన్నాం. మహోన్నత ఈ గాధపై ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు శ్రీరాముని పాత్రలో అద్భుతాలే చేసాడు. ఈ జనరేషన్ లో బాలకృష్ణ ‘రామావతారం’ ఎత్తాడు. యంగ్ హీరోల్ల�
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆదిపురుష్ హవా ఓ రేంజ్లో ఉంది. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో ప్రభాస్ పేరు ఇండియా అంతా రీసౌండ్ వచ్చేలా వినిపిస్తోంది. ఈవెంట్కి భారీగా తరలి వచ్చారు ప్రభాస్ అభిమానుల సందడితో పాటు, జైశ్రీరామ్ నామస్మరణతో పరవశంలో �
లక్షమందికి పైగా అభిమానుల మధ్యలో, ఈమధ్యలో ఏ సినిమా ఈవెంట్ జరగనంత గ్రాండ్ గా… ఇది తిరుపతినా లేక శ్రీరాముడి అయోధ్యనా అని అనుమానం వచ్చే స్థాయిలో జరిగింది ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్. ప్రభాస్ కోసం, రాముడి కోసం కాషాయ దళం దండు కట్టి ఆదిపురుష్ ఈవెంట్ ని బిగ్గెస్ట్ ఈవెంట్ గా మార్చాయి. ఈ ఈవెంట్ దెబ్�
కమ్మేసిన ఆదిపురుష్ మేనియా.. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్