Uttam Kumar Reddy: కాళేశ్వరం గురించి మాట్లాడాలి అంటే.. కామన్ సెన్స్ ఉండాలని నీటిపారుదల, పౌరసరఫరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. షేమ్ గా ఫిల్ అవ్వాల్సింది పోయి ..ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడన్నారు.
Uttam Kumar Reddy: కేసీఆర్ ప్రెస్ మీట్ జనరేటర్ మీద పెట్టారని, కరెంట్ పోయింది అని తప్పుడు మాటలు చెబుతున్నారని నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.