సహజీవనం చేస్తున్న ప్రియురాలిని పాశవికంగా హత్య చేసి 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ పూనావాలాకు ఈ రోజు మళ్లీ పాలిగ్రాఫ్ పరీక్షలు చేయనున్నారు. ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్సెస్ లాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Physical assault on two-year-old girl.. Lie detector test for parents: మిజోరాం రాష్ట్రంలో రెండేళ్ల బాలిక మరణంపై తల్లిదండ్రులకే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని మిజోరాం పోలీసుల నిర్ణయించారు. సెప్టెంబర్ 16న రాజధాని ఐజ్వాల్ లో రెండేళ్ల బాలిక లైంగిక వేధింపుల కారణంగా మరణించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులకు లై డిటె�