Mizoram: రెండేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. తల్లిదండ్రులకు లై డిటెక్టర్ టెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on two-year-old girl.. Lie detector test for parents: మిజోరాం రాష్ట్రంలో రెండేళ్ల బాలిక మరణంపై తల్లిదండ్రులకే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని మిజోరాం పోలీసుల నిర్ణయించారు. సెప్టెంబర్ 16న రాజధాని ఐజ్వాల్ లో రెండేళ్ల బాలిక లైంగిక వేధింపుల కారణంగా మరణించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులకు లై డిటెక్టర్ టెస్టు చేయనున్నారు. దీనికి తల్లిదండ్రులు ఇద్దరు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మిజోరాం పోలీసులు నిర్వహించే తొలి లై డిటెక్టర్ టెస్టు ఇదే.
Read Also: Chiranjeevi: ధైర్యంగా ఉండు సమంత.. సమస్యలు తొలగిపోతాయి
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఐజ్వాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ఆ సమయంలో బాలిక ఒంటిపై కొన్ని గాయాల కారణంగా బాలిక చనిపోయే ముందు లైంగిక వేధింపులకు గురైనట్లు పోలీసులు అనుమానించి తల్లిదండ్రులపై సుమోటోగా కేసు నమోదు చేసి ఇద్దరిని సెప్టెంబర్ లో అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిజానిజాలు తేల్చేందుకు బాలిక తల్లిదండ్రులకు లై డిటెక్టర్ టెస్టు చేయించనున్నారు. రాష్ట్రంలో పాలిగ్రాఫ్ టెస్ట్ పరికాలు అందుబాటులో లేకపోవడంతో చండీగఢ్ లో వీరిద్దరికి టెస్టు చేయించననున్నారు.
వివరాల్లోకి వెళితే బాలిక ముందుగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి అక్యూట్ లారింగోట్రాకియోబ్రోంటిస్ కారణంగా మరణించిందని నిర్థారించినప్పటికీ..బాలిక మృతదేహంపై కొన్ని అసహజ గాయాలు కనిపించాయి. అయితే వైద్యులు పరీక్షలో బాలిక ప్రైవేటు భాగాల్లో పాతవి నయం అయిన గాయాలు కనిపించాయి. దీంతో బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులు, తాత, ఇతర కుటుంబ సభ్యులు, సమీపంలోని అందర్ని ప్రశ్నించారు. ఈ కేసులో బాలిక తండ్రిని అక్టోబర్ 1న, తల్లిని అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు. చాలా మంది బాలిక తల్లిదండ్రులే అనుమానితుల అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!