Uttar pradesh: దేశంలో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో మైనర్లు ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఓ 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో హోంగార్డు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియా�
ఢిల్లీ హైకోర్టు ఒక మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసును పురుషుడి నుండి మహిళా న్యాయమూర్తికి బదిలీ చేయడానికి నిరాకరించింది. అటువంటి కేసులన్నింటినీ పోక్సో కేసులతో వ్యవహరించే ప్రత్యేక కోర్టులకు లేదా మహిళా న్యాయ అధికారి అధ్యక్షత వహించాల్సిన అవసరం ఉన్న ఉంటుందని పేర్కొంది.
Odisha: ఒడిశాలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ హెడ్ మాస్టర్ కు జైలు శిక్ష విధించింది కోర్టు. 2015లో 11 మంది బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సదరు హెడ్ మాస్టర్. ఆయనకు సుందర్గఢ్ జిల్లాలోని పోక్సో కోర్టు బుధవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 62 ఏళ్ల వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా లెఫ్రి�
Physical Assault on A Minor Girl: దేశంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అఘాయిత్యాలకు, అత్యాచారాలకు అడ్దుకట్ట పడటం లేదు. రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, అన్నయ్యనే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న
Physical assault on minor girl: మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుకు ఎక్కడోచోట అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కువగా తెలిసిన వారే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా భూతవైద్యం పేరుతో ఓ మాంత్రికుడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెల�
మధ్యప్రదేశ్ లో శివపురి జిల్లాలో ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి కరేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బడోరా గ్రామంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక తల్లి గుడిలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి తీసుకెళ్లింది. అయితే
Rajasthan Man Thrashed, Forced To Drink Urine: రాజస్థాన్ లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిని రహస్యంగా కలిసేందుకు వచ్చిన యువకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టి, చెట్టుకు కట్టేసి బలవంతంగా మూత్రం తాగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ జలోర్ జిల్లాలో ఈ అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించ
Kerala Teacher Arrested For Molesting 26 Students: విద్యా బుద్ధులు నేర్పాల్సిన వాడే బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. విద్యార్థినులపై లైంగిక దాడి చేస్తూ పశువాంఛ తీర్చుకుంటున్నాడు. మొత్తం 26 మంది విద్యార్థినుల 52 ఏళ్ల ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ లో జరిగింది. నవంబర్ 2021 నుంచి 26 మంది విద్యార్థులపై వేధింపులకు �
Minor Moves Delhi High Court For Termination Of 16-Week Pregnancy: తన గర్భాన్ని రద్దు చేయాలని కోరుతూ 14 ఏళ్ల మైనర్ తన తల్లి సహాయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మైనర్ అయిన బాలిక, మరో మైనర్ బాలుడు లైంగిక చర్య ద్వారా గర్భాన్ని దాల్చింది. దీంతో వైద్యపరంగా తన గర్భాన్ని రద్దు చేయాలని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. బాలిక, బాలుడు ఏకాభిప్రాయం ద�