Plastic Bottles Water: మన గ్రహం అనేక విషయాల వల్ల కలుషితమైంది. వాటిలో ఒకటి మైక్రోప్లాస్టిక్స్. మన ఆహారం, నీటి సరఫరాలో ఎక్కువ భాగం కనిపించని ప్లాస్టిక్ చిన్న కణాలు ఉన్నాయి. ఇవి మానవులకు అత్యంత హానికరమైన పదార్ధాలలో ఒకటిగా పేర్కొనబడ్డాయి. ఇది మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇకపోతే తాజాగా, మైక్రోప్లాస్టిక్స్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్ సీసాల నుండి తాగడం ద్వారా మైక్రోప్లాస్టిక్లు రక్తప్రవాహంలోకి ప్రవేశించడం వల్ల రక్తపోటు పెరుగుతుందని…
క్రిష్టమస్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం క్రిష్టమస్ ట్రీ..ఈ చెట్టును అలంకరించకుండా క్రిస్మస్ అసంపూర్ణంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ప్రియమైన వారితో కలిసి క్రిస్మస్ను జరుపుకుంటారు, ఒకరికొకరు బహుమతులు మరియు లైట్లు, గంటలు, వివిధ బాల్స్ , పుస్తకాలు లేదా బహుమతులు వంటి ఆభరణాలతో ఈ చెట్టును ప్రత్యేకంగా అలంకరిస్తారు.. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి క్రిష్టమస్ ట్రీని ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారు చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్…
గుడిసె..ఇప్పుడు పర్యాటకుల ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్న పర్యటక ప్రాంతం..! తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలో ఉన్న ఈగ్రామానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అయితే విచ్చలవిడిగా రూల్స్ ఉల్లంఘించడంతో…. వచ్చే నెల 20 వరకు అనుమతిని నిలిపివేశారు. కాలుష్య నివారణ విషయంలో ఎలాంటి మినహాయింపులు వుండవంటున్నారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లిలో ఉన్న గుడిసె పర్యాటకుల సొంతం. పర్యాటకుల మదిని దోచే అందాలకొండ గుడిసె. దీని ప్రత్యేకతే వేరు. మారేడుమిల్లికే వన్నె తెచ్చిన వన దేవతకు కలికి తురాయిగా…