ఏది జరిగినా విమర్శించేవారే కాదు.. మద్దతు ఇచ్చేవారు కూడా ఉంటారు.. ఈ మధ్య ట్విట్టర్ను సొంతం చేసుకున్న టెస్లా చీఫ్, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు.. ఇది చాలా మందికి రుచించడం లేదు.. ఉద్యోగులపై వేటు ఓవైపైతే.. మరోవైపు బ్లూటిక్కు డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నాడు.. దీంతో, చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.. ఇదే సమయంలో.. ఆయనపై ప్రశంసలు కురిపించేవారు కూడా ఉన్నారు.. తాజాగా నెట్ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ ఈ జాబితాలో…
మనం నివశించే భూమిపై మూడు వంతులు సముద్రం ఉండగా ఒక భాగం మాత్రమే మనిషి నివశించేందుకు అనువుగా ఉన్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, ఇతర అవసరాలు తీరుతున్నప్పటికీ, నేల పెరగడం లేదు. దీంతో భూమికి విలువ భారీగా పెరిగిపోయింది. గజం స్థలం విలువ వేల రూపాయల్లో ఉంది. అయితే, భూమి మోత్తం విలువ ఎంత ఉంటుంది అనే దానిపై ఆస్ట్రోఫిజిసిస్ట్ గ్రెగ్లాగ్లిన్ అనే వ్యక్తి ఎస్టిమేషన్ వేశారు. వయసు, స్థితి, ఖనిజాలు, మూలకాలు తదితర అంశాలను…
నాసా మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. అరుణగ్రహంపై ఇప్పటికే పరిశోధనలు చేస్తున్న నాసా ఇప్పుడు దృష్టిని శుక్రగ్రహంమీదకు మళ్లించింది. శుక్రగ్రహంపైకి రెండు వ్యోమనౌకలను పంపించేందుకు సిద్దమైంది నాసా. శుక్రగ్రహంమీద ఉష్ణ్రోగ్రతలు తీవ్రస్థాయిలో ఉంటాయి. సీసం సైతం ఆ వేడికి కరిగిపోతుంది. భూమికి సమీపంలో ఉన్న శుక్రగ్రహంపై ఆ స్థాయిలో ఉష్ణ్రోగ్రతలు ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేయబోతున్నది. ఈ వేడి గురించి తెలుసుకోవడానికి నాసా రెండు వ్యోమనౌకలను సిద్దం చేస్తున్నది. డావించి, వెరిటాన్…