Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Philippines

Philippines News

    • తుఫాన్ బీభత్సానికి 375 మంది బలి
      #అంతర్జాతీయం

      తుఫాన్ బీభత్సానికి 375 మంది బలి

      ఫిలిప్పీన్స్ దేశాన్ని రాయ్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 375కి చేరింది. ఇప్పటికే తుఫాన్ సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ తుఫాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ఫిలిప్పీన్స్‌లో అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 8 లక్షల మందిపై రాయ్ తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. Read Also: ఆ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం…
    • యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో భారత్‌
      #అంతర్జాతీయం

      యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో భారత్‌

      2021-25 కాలానికిగాను యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు జరిగిన ఎన్నికల్లో భారత్‌ 164 ఓట్లతో విజయం సాధించింది. దీంతో మరో నాలుగేండ్లపాటు యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) తీసుకునే నిర్ణయాలను పరిశీలిస్తుందని పారిస్‌లో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన మూడు రాజ్యాంగ విభాగాల్లో యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఒకటి. దీనిని సాధారణ సమావేశం ద్వారా ఎన్ను కుంటారు. సంస్థ పనితీరును, కార్యక్రమాలను, డైరెక్టర్ జనరల్ సమ ర్పించిన బడ్జెట్…
    • రికార్డు అంటే ఇదే.. గంటా 17 నిమిషాలు కళ్లు ఆర్పలేదు
      #Top Story

      రికార్డు అంటే ఇదే.. గంటా 17 నిమిషాలు కళ్లు ఆర్పలేదు

      సాధారణంగా మనిషి నిమిషానికి 15-20సార్లు తెలియకుండానే కళ్లు ఆర్పుతాడు. అయితే మనం ఏదైనా అద్భుతాన్ని చూస్తే కళ్లు అప్పగించుకుని అలాగే చూస్తుంటాం. అయినా అలా ఓ రెండో, మూడో నిమిషాలు చేయగలం. కానీ ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో గంటకు పైగా కళ్లు ఆర్పలేదంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. Read Also: అర్దనగ్నంగా మంగళ సూత్రం యాడ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్ ఫిలిప్పీన్స్ యాక్టర్​, కమెడియన్ పాలో బల్లెస్టెరోస్​ ఏకంగా 1 గంటా 17 నిమిషాలు…
    • ఆ దేశాధ్య‌క్ష ప‌ద‌వి పోటీలో స్టార్ బాక్సర్‌…
      #Top Story

      ఆ దేశాధ్య‌క్ష ప‌ద‌వి పోటీలో స్టార్ బాక్సర్‌…

      త్వ‌రలోనే ఫిలిప్పిన్స్ దేశానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.   ఆ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేసేందుకు స్టార్ బాక్స‌ర్ మ‌న్నీ పాక్వియానో సిద్ధం అవుతున్నారు.  చాలా కాలంగా పాక్వియానో అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  ఆ ఊహాగానాల‌కు పాక్వియానో తెర‌దించాడు.  ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు.  మ‌న్నీ పాక్వియానో చిన్న‌త‌నంలో దుర్భ‌ర‌మైన జీవితాన్ని గ‌డిపాడు.  తిండికి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.  అయితే, బాక్సింగ్ క్రీడ‌ను ఎంచుకున్నాక ఆయ‌న జీవితం మారిపోయింది.  అంచ‌లంచెలుగా…
    • 7.1 తీవ్రతతో భారీ భూకంపం..
      #అంతర్జాతీయం

      7.1 తీవ్రతతో భారీ భూకంపం..

      7.1 తీవ్రతతో బలమైన భూకంపం ఫిలిప్పీన్స్‌ను తాకింది.. ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో ఈ భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకటించింది… పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.. ఇంత భారీ తీవ్రతతో భూకంపాలు వచ్చినప్పుడు.. సాధారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు.. కానీ, దానికి విరుద్ధంగా ఎలాంటి సునామీ ప్రమాదం లేదని వివిధ ఏజెన్సీలు…
    • ఆ దేశంలో విడాకులు తీసుకోవడం అసాధ్యం… ఎందుకంటే…
      #Top Story

      ఆ దేశంలో విడాకులు తీసుకోవడం అసాధ్యం… ఎందుకంటే…

      ఈ రోజుల్లో ఎప్పుడు ఎవ‌రు క‌లిసి ఉంటారో,  ఎప్పుడు విడిపోతారో తెలియదు.  పాశ్ఛాత్య దేశాల్లో విడిపోవ‌డం,  విడాకులు తీసుకోవ‌డం కామ‌న్ అయింది.  కొన్ని దేశాల్లో విడాకులు తీసుకోవ‌డం కొంత క‌ష్ట‌మైన అంశం కావొచ్చు.  అయితే, ప్ర‌పంచంలో విడాకుల చ‌ట్టం లేని దేశం ఒక‌టి ఉంది.  ఆ దేశంలో విడాకులు తీసుకోవ‌డం అస్స‌లు కుద‌ర‌ని ప‌ని.  ఎందుకంటే ఆ దేశ చ‌ట్టాల్లో విడాకుల చ‌ట్టం లేదు.  ప్ర‌జ‌లు ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా క‌లిసి ఉండేందుకే ప్ర‌య‌త్నిస్తారు త‌ప్పించి విడిపోవాల‌ని…
    • కుప్పకూలిన వైమానికి దళ విమానం.. 92 మందితో వెళ్తుండగా ప్రమాదం..
      #Top Story

      కుప్పకూలిన వైమానికి దళ విమానం.. 92 మందితో వెళ్తుండగా ప్రమాదం..

      వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం ఫిలిప్పీన్స్‌లో కుప్పకూలింది.. ప్రమాదం జరిగిన సమయంలో 92 మంది సిబ్బంది విమానంలో ఉన్నారని చెబుతున్నారు.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మంది రక్షించామని.. 17 మంది జవాన్లు మృతిచెందినట్టు గర్తించామని చెబుతున్నారు డిఫెన్స్‌ సెక్రటరీ.. దక్షిణ కగయాన్‌ డీ ఓరో నగరం నుంచి 92 మంది జవాన్లు, సిబ్బందితో వెళ్లిన విమానం.. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్‌ అయ్యే సమయంలో కూలిపోయింది.. ఆ తర్వాత మంటలు చెలరేగాయి..…
    • భారత్ నుంచి రాక‌పోక‌ల‌పై నిషేధం.. మళ్లీ పొడిగించిన ఆ దేశం
      #అంతర్జాతీయం

      భారత్ నుంచి రాక‌పోక‌ల‌పై నిషేధం.. మళ్లీ పొడిగించిన ఆ దేశం

      కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోగా… కొత్త వేరియంట్లు.. డెల్టా, డెల్టా ప్లస్ కలవర పెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో భారత్ నుంచి రాక‌పోక‌ల‌పై నిషేధాన్ని మరోసారి పొడిగించింది ఫీలిప్పైన్స్.. ఇప్పటికే చాలా దేశాలు భారత విమానాలపై బ్యాన్ విధించగా.. ఇప్పటికే భారత్ నుంచి రాక‌పోక‌ల‌పై ఉన్న నిషేధాన్ని జులై 15వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఫీలిప్పైన్స్.. ఇక, పాకిస్థాన్‌, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, నేపాల్, ఒమ‌న్‌, యూఏఈ దేశాల‌పై కూడా ఈ నిషేధ ఆంక్షలు…
    • హెచ్చ‌రికః వ్యాక్సిన్ తీసుకోకుంటే అరెస్ట్ త‌ప్ప‌దు…
      #Top Story

      హెచ్చ‌రికః వ్యాక్సిన్ తీసుకోకుంటే అరెస్ట్ త‌ప్ప‌దు…

      క‌రోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు అన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు.  వ్యాక్సిన్ విష‌యంలో కొన్ని దేశాలు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.  అలాంటి దేశాల్లో ఫిలిపిన్స్ కూడా ఒక‌టి.  ఆ దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అమ‌లుచేస్తున్నారు.  అర్హులైన ప్ర‌తి ఒక్కరూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, ఒక‌వేళ వ్యాక్సిన్ తీసుకోక‌పోతే అరెస్ట్ లు త‌ప్ప‌వ‌ని అధ్య‌క్షుడు రోడ్రిగో హెచ్చ‌రించారు.  అరెస్ట్ వ‌ర‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కోరారు.  ఒక‌వేళ ఎవ‌రికైనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఇష్టం లేకుంటే దేశం విడిచి…
    ←1234

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions