పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, పెనుగొండ గ్రామాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. తమ కుటుంబ మూలాలున్న గ్రామాల అభివృద్దికోసం అవసరమైన మౌలికవసతుల కల్పనపై దృష్టి సారించారు.. అక్కడి సమస్యలను పేషీ అధికారుల ద్వారా తెలుసుకొనున్నారు. ఈనెల 28వ తేదీన పవన్ పేషీ అధికారులు అయా గ్రామాల్లో పర్యటించనున్నారు..
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి చెక్ పెట్టే పనిలో పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికలో టీడీపి జనసేన మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఆచంట నియోజకవర్గంలో అప్రజాస్వామిక పరిపాలన నడుస్తోందని, దానిని సరి చేసేందుకు పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికల్లో పెనుగొండ జనసేన అభ్యర్థికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. వైస్సార్సీపీ పార్టీకి చెక్ పెట్టడానికి.. ప్రజా…