దసరా ముగిసింది. వెలుగుల పండుగ దీపావళి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించారు. డీఏ వాయిదా మరియు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) అదనపు విడుదలకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం జూలై 1, 2021 నుండి అమలులోకి వస్తుంది. డిఎ మరియు డిఆర్ పెంపు ప్రకటన దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని…
వృద్ధాప్య పెన్షన్లకు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తగ్గించిన వయో పరిమితిని అనుసరించి అర్హులైన వాళ్ళు ఈ నెల 31 లోగా ఈ సేవ/మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి…
వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని..గొర్రెల పంపిణీ కి ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకం పై చర్చించామని తెలిపారు. read…