Paytm : పేటీఎం వల్ల జనాల కష్టాలు.. జేబు నింపుకుంటున్న కంపెనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paytm : Paytm పేమెంట్స్ బ్యాంక్పై RBI చర్య తర్వాత Paytm కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, ఈ చర్య అనేక ఇతర కంపెనీలను లాభాల పట్టేలా చేసింది. Paytm ఇబ్బందుల నుండి వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు. ఆ కంపెనీలు మరేవో కాదు PhonePe, BHIM యాప్, Google Pay. ఇన్నాళ్లు భారతదేశంలో Paytm ఆధిపత్యం కొనసాగింది. ఈ కారణంగా ఈ కంపెనీలు ఇన్నాళ్లు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జనవరి 31న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన పరిమితుల కారణంగా.. పేమెంట్స్ బ్యాంక్ ఇకపై డిపాజిట్లను ఆమోదించదు. అందువల్ల, ఇప్పుడు ఈ కంపెనీలు అమలు ఇదే విధానాన్ని అమలు చేయడాన్ని ప్రణాళికలు రెడీ చేస్తున్నాయి.
Read Also:Gold Price Today: బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Also Read
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
- Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ యాప్ ఫిగర్స్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 3న PhonePeకి 2.79 లక్షల ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్లు వచ్చినట్లు మనీ కంట్రోల్ పేర్కొంది. జనవరి 27 నాటికి 1.92 లక్షల డౌన్లోడ్లతో పోలిస్తే ఇది 45 శాతం పెరిగింది. కంపెనీ యాప్ డౌన్లోడ్లు వారంలో 24 శాతానికి పైగా పెరిగాయి. ఇది కాకుండా, BHIM యాప్ డౌన్లోడ్లో దాదాపు 50 శాతం పెరుగుదల నమోదైంది. ఈ విషయంలో Google Pay ఇప్పటికీ నెమ్మదిగా ఉంది. దీని యాప్ డౌన్లోడ్లు 4.9 శాతం మాత్రమే పెరిగాయి.
Read Also:Chile : చిలీలో చల్లారని కార్చిచ్చు.. 131మంది మృతి, 370మంది గల్లంతు, 3000ఇళ్లు దగ్ధం
అయితే, ఆర్బీఐ చర్య తర్వాత వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకు Paytm ప్రయత్నిస్తోంది. కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఇది SMS, ఇమెయిల్లను పంపడం ప్రారంభించింది. మీ డబ్బు మా వద్ద భద్రంగా ఉందని చెబుతోంది. RBI నిర్ణయం కారణంగా.. ఫిబ్రవరి 29 తర్వాత Paytm డిజిటల్ వాలెట్ వ్యాపారాన్ని కొనసాగించలేకపోవచ్చు. RBI Paytm పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను One 97 కమ్యూనికేషన్స్కు బదిలీ చేస్తే వారు వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. అయితే, ఈ చర్య తర్వాత ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం కంపెనీకి పెద్ద సవాలుగా మారుతుంది. ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ Paytm డిజిటల్ చెల్లింపు రంగంపై బలమైన పట్టును కలిగి ఉంది. కానీ, ఆర్బిఐ చర్య తర్వాత కంపెనీ మార్కెట్ విలువలో 2.3 బిలియన్ డాలర్ల భారీ క్షీణత ఉంది. అలాగే, దాని మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు దాదాపు 39 శాతం పడిపోయాయి.
తాజావార్తలు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!