ప్రపంచంలో ఉగ్రవాద నిధులను పర్యవేక్షించే సంస్థ FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తాజా నివేదికలో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు, ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. భారతదేశంలోని రెండు ప్రధాన కేసులైన 2019 పుల్వామా దాడి, 2022 గోరఖ్నాథ్ ఆలయ దాడిని ఎఫ్ఏటీఎఫ్ ప్రస్తావించింది. ఈ సంఘటనలలో ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొంది. పుల్వామా దాడిలో ఐఈడీ (IED)…
బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. డీల్ విషయంతో ట్విట్టర్తో చెడిన తర్వాత.. తానే సొంతంగా ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ను పెడితే ఎలా ఉంటుందని ఇంత కాలం ఆలోచించారేమో.. ఇప్పుడు.. సొంతగా ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతే కాదు.. దాని పేరును కూడా రిలీవ్ చేశారు టెస్లా సీఈవో.. @టెస్లా ఓనర్ ఎస్వీ అనే ట్విట్టర్ యూజర్..’ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం రద్దయితే మీరు సొంత…