OG :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ,సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజి’.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు.ఈ సినిమాను డీవివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవివి దానయ్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు సుజీత్ భారీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి అని దర్శకుడు సుజీత్ తెలిపారు.ఈ మూవీలో మార్షల్ ఆర్ట్స్లో…
విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీనీ కలపడంతో జనసేన సఫలీ కృతమైంది.
OG: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఉండటంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన లైనప్ లో వున్నా సినిమా షూటింగ్స్ అన్నింటికీ బ్రేక్ ఇచ్చారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగియడంతో పవన్ కల్యాణ్ మళ్ళీ మూవీ షూటింగ్స్ లో పాల్గొననున్నారు.అయితే పవన్ కల్యాణ్ లైనప్ లో వున్న క్రేజీ మూవీ “ఓజి”.ఈ సినిమాను ప్రభాస్ సాహో ఫేమ్ సుజీత్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్నిడీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో…
Pawan Kalyan Wishes Jr NTR: అభిమానులు అందరూ ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, సహా చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా ఆయనకు పవర్ స్టార్ జనసేన…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్ లో వరుస సినిమాలు వున్నాయి.మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న పవన్ కల్యాణ్ తన పూర్తి ఫోకస్ ఎన్నికల పైనే ఉంచారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాయి.దీనితో పవన్ కల్యాణ్ త్వరలోనే మేకప్ వేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం.ఇక నుంచి పవన్ కల్యాణ్ వరుస షూటింగ్స్ తో బిజీ కానున్నాడని సమాచారం.పవన్ కల్యాణ్ లైనప్ లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరిహరవీరమల్లు…
వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన విషయం విదితమే.
ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
పవన్ కల్యాణ్కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యేగా…
ప్రధాని మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న.. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మోడీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.
Naga Babu on Pithapuram Voters: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యేగా…