Ramoji Rao: మోడీ ప్రమాణ స్వీకారం ఉన్నా ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరిన పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan to Pay Tributes to Ramoji Rao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. నిజానికి ప్రధాని మోదీ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఎన్డీయే పక్ష నేతలందరూ ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా పలు కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే రామోజీరావు మరణించిన విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన బయలుదేరారు. ఆయన రామోజీ ఫిలిం సిటీ లోని రామోజీరావు నివాసానికి వెళ్లి నివాళులర్పించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Ramoji Rao: రామోజీరావు నటించిన సినిమా ఏదో తెలుసా?
Also Read
ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి రామోజీరావు మరణానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీరావు అంత్యక్రియలను లాంఛనంగా జరపాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య రామోజీ ఫిలిం సిటీ లోనే రామోజీరావు అంతిమ సంస్కారాలు జరపబోతున్నట్లుగా తెలుస్తోంది.
- Tags
- pawan kalyan
- ramoji rao
తాజావార్తలు
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..