హిట్ కాదు.. హ్యాట్రిక్ సెంచరీ కొట్టేశామ్ బ్రో అంటు ఫుల్ ఖుషీ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై 28న గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బ్రో. పవర్ స్టార్ వింటేజ్ స్టైల్, కమర్షియల్ ఎలిమెంట్స్తో ఇచ్చిన ఎమోషనల్ టచ్తో.. అటు పవన్ అభిమానులకి,…
Read Also: Chiru: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాలని తాకనున్న మెగా తుఫాన్ జులై 28న ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్రో సినిమా సూపర్బ్ టాక్ తో, సాలిడ్ బుకింగ్స్ తో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సస్ టూర్ లో ఉన్నారు. ఇందులో భాగంగా సాయి ధరమ్ తేజ్, సముద్రఖని విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో బ్రో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. అందుకే బ్రో మూవీ పై…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే.. అభిమానులు ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. టాక్తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఒక్క పవర్ స్టార్కే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ ఎంట్రీ, పవర్ ఫుల్ డైలాగ్స్, ఆ మ్యానరిజంకు థియేటర్లో పేపర్లు చిరిగిపోవాల్సిందే. అయితే ఇదంతా తెలుగు ఫ్యాన్స్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా బ్రో సినిమా సాలిడ్ హిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జులై 25న జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత బ్రో సినిమాపై ఎక్స్పెటెషన్స్ ని పెంచుతుందని అంతా అనుకున్నారు కానీ అంతకన్నా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా నచ్చిన సినీ అభిమాని ఉండడు. గబ్బర్ సింగ్ సినిమాలో అన్నింటికన్నా ఎక్కువగా అందరికీ నచ్చింది పవన్ కళ్యాణ్. అలీ ట్రాక్. ఈ ఇద్దరి మధ్య ఖుషి సినిమా తర్వాత ఆ రేంజ్ కామెడీ వర్కౌట్ అయ్యింది గబ్బర్ సింగ్ సినిమాలోనే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫుల్ యాటిట్యూడ్ తో “అరెవో ఓ సాంబ రాస్కోరా…” అనగానే అలీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ … దేవి శ్రీ…
ఇది బ్రో మాకు కావాల్సింది… ఇది బ్రో అసలైన మాస్ ఫీస్ట్ అంటే… మొత్తంగా అదిరింది బ్రో… అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం యూట్యూబ్ని షేక్ చేస్తోంది బ్రో మూవీ టీజర్. సముద్రఖని దర్శకత్వంలో పవన్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఫాంటసీ మూవీ బ్రో. జూలై 28న రిలీజ్కు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో టీజర్తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా…
స్టార్ హీరోలు, హీరోయిన్లు బయటకి వస్తే చాలు… వాళ్ల ఫొటోస్ అండ్ వీడియోస్ ని మాత్రమే వైరల్ చేసే వాళ్లు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు ఏ సెలబ్రిటీ బయటకి వచ్చినా వాళ్లు వేసుకున్న డ్రెస్, హ్యాండ్ బ్యాగ్, చెప్పులు… ఇలా ఒకటని లేదు దీని రేట్ ఇంత, దాని ఖరీదు అంత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ గా మారింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… మెగా మామా అల్లుళ్లు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ది అవతార్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ‘మార్క్’గా కనిపించనున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న…