Janasena Udyami Membership: ఆంధ్రప్రదేశ్లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా కొనసాగుతోంది.. మరింత టార్గెట్ పెట్టుకుని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సైతం రద్దు చేసింది అధిష్టానం.. ఇక, జనసేన పార్టీ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ‘ఎన్ఆర్ఐ ఉద్యమీ మెంబర్షిప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను పార్టీలోకి ఆహ్వానిస్తూ జనసేన నాయకత్వం పిలుపునిచ్చింది.…
Janasena Party: నేటి నుంచి జనసేన మూడో విడుత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. MEMBERSHIP TO LEADERSHIP నినాదంతో సభ్యత్వ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. గత ఐదు రోజులుగా పిఠాపురంలో విజయవంతంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది.
JanaSena Account Hacked: జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక ‘X’ ఖాతా హ్యాక్ అయినట్లుగా ఆ పార్టీ ఐటీ విభాగం గుర్తించింది. నిన్న (08 నవంబర్) సాయంత్రం 6 గంటల తర్వాత ఈ అకౌంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు చోటుచేసుకోవడంతో పార్టీ ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమైంది. ఇక సైబర్ టీమ్ చేసిన విశ్లేషణలో హ్యాక్ చేసిన వ్యక్తులు యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి ఈ అకౌంట్లో లాగిన్ అయినట్లుగా ఆధారాలు గుర్తించారు. హ్యాకర్లు ఈ అకౌంట్ను ఉపయోగించి…