అమ్మ కిచ్చిన మాటను, అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘అంతేనా… ఇంకేం కావాలి’. పవన్ కళ్యాణ్ బయ్యా ను హీరోగా పరిచయం చేస్తూ వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభమైంది. సీనియర్ నటులు మురళీ మోహన్ హీరో,…