భారత్బెంజ్ కమర్షియల్ సెగ్మెంట్ కోసం ఒక కొత్త బస్సును విడుదల చేసింది. కంపెనీ ఈ బస్సుకు అనేక హైటెక్ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్ను అందించారు. భారత్బెంజ్ ఈ బస్సులో 380-లీటర్ ఫ్యుయల్ ట్యాంక్తో అమర్చారు. ఇది 1,300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బస్సు 295/80 R22.5 టైర్లు, డ్రైవర్, కో-డ్రైవర్తో సహా 51 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలిగే కెపాసిటీని కలిగి ఉంది. BB1924 బస్సు 19.5 టన్నుల మోసే కెపాసిటీని కలిగి…
చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్లో మంగళవారం ప్రయాణికుల బస్సు సొరంగం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు.