తెలుగువారికి సుపరిచితులు పరుచూరి సోదరులు. మాటల గారడీతో మహా విజయాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించిన ఘనులు పరుచూరి బ్రదర్స్. వారిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. జూన్ 21న ఆయన పుట్టినరోజు. ఇటీవల కాలంలో ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ చిత్రసీమలో సాగిన విధానాన్ని గుర్తు చేసుకుందాం. తెలుగు సినిమా రంగంలోనే కాదు యావద్భారతంలోనూ ఇద్దరు రచయితలు కలసి నలభై ఏళ్లుగా ప్రయాణం సాగించటం అరుదైన విషయం అనే…
Paruchuri Venkateswara Rao: టాలీవుడ్ లో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్.. మాస్ కథలకు కేరాఫ్ అడ్రెస్స్. వారు రాసిన కథలు ఎన్నో టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిపోయాయి.
యన్టీఆర్, ఏయన్నార్ బాక్సాఫీస్ బరిలో ఢీ అంటే ఢీ అని పోటీ పడ్డా, నిజజీవితంలో సోదరభావంతోనే సాగారు. వారి మధ్య పొరపొచ్చాలు తలెత్తినా, అవి టీ కప్పులో తుఫానులాంటివే. వారి అనుబంధానికి నిదర్శనంగా పలు అంశాలు జనం ముందు నిలుస్తాయి. ఒకప్పుడు యన్టీఆర్ కు అంటూ కొందరు, ఏయన్నార్ కు మరికొందరు ప్రత్యేక నిర్మాతలు ఉండేవారు. వాళ్ళు తమ హీరోలతోనో, లేదా తరువాతి తరం హీరోలతోనో సినిమాలు తీసేవారు తప్పితే, ఆయన నిర్మాత ఈయనతో, ఈయన నిర్మాత…
పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో చరిత్రలు సృష్టించిన కథలు వారి కలం నుంచే జాలువారినవే. వయసు మీద పడినాకా ఇంటిపట్టునే ఉంటున్న పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బక్కచిక్కిపోయి, అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఇక ఈ ఫోటో చూసిన వారు ఆయనకు ఏదో వ్యాధి సోకిందని, అందుకే అలా మారిపోయారని గుసగుసలాడుతున్నారు. ఇక తాజాగా ఈ…
పరుచూరి బ్రదర్స్… కొన్ని దశబ్దాల పాటు తెలుగు సినిమా రంగాన్ని ఏలారు. ఏజీ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ, సినిమాలకు రచన చేసేవారు అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. ఉయ్యూరు కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ అన్నయ్యకు అప్పుడప్పుడూ రచనల్లో సాయం అందించేవాడు చిన్నవాడు గోపాలకృష్ణ. వీరిద్దరికీ ‘పరుచూరి బ్రదర్స్’గా నామకరణం చేసి ఆశీర్వదించిన ఘనత నందమూరి తారక రామారావుది. అప్పటి నుండి కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినిమా రంగంలో రచయితలుగా చక్రం తిప్పారు ఈ అన్నదమ్ములు.…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్…