Home
Pakistan News
Pakistan News News
-
Pakistan : పాకిస్థాన్లో న్యుమోనియా విధ్వంసం.. వందలమంది చిన్నారుల మృతి
Pakistan : పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో న్యుమోనియా విధ్వంసం సృష్టించింది. ఈ వ్యాధి తీవ్రమైన చలిలో ప్రాణాంతకంగా మారుతోంది. జనవరి నెలలో న్యుమోనియా కారణంగా ఇప్పటివరకు కనీసం 244 మంది మరణించిన పరిస్థితి. -
Pakistan : కిలో ఉల్లి 250రూపాయలు.. ఎక్కడంటే ?
Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డజను కోడి గుడ్లు రూ.400కి పలుకుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లికి రూ.250 చెల్లించాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలు నెలకొంది. -
Pakistan : షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం.. 9మంది మృతి
Pakistan : ఆదివారం వాయువ్య పాకిస్థాన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం కారణంగా మట్టి ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒక మహిళ, ఆమె ఎనిమిది మంది పిల్లలు మరణించారు. -
Pakistan : ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు.. నేడు ఎన్నికల షెడ్యూల్?
Pakistan : బ్యూరోక్రసీ నుండి రిటర్నింగ్ అధికారులు (RO), జిల్లా రిటర్నింగ్ అధికారుల (DRO) నియామకాన్ని నిషేధించిన లాహోర్ హైకోర్టు ఉత్తర్వును పాకిస్తాన్ సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. -
Pakistan: సింహంతో సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేసి దానికే ఆహారమయ్యాడు
Pakistan: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన 20 ఏళ్ల యువకుడిని సింహం తీవ్రంగా గాయపరిచింది. వారం రోజుల క్రితం ఇదే ప్రావిన్స్లోని జూలో ఓ వ్యక్తిని నాలుగు సింహాలు చంపాయి. -
Pakistan Terrorist Attack: జనంతో నిండిన బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. 10 మంది మృతి, 25 మందికి గాయాలు
Pakistan Terrorist Attack: పాకిస్థాన్లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని కారకోరం హైవేపై ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కనీసం 10 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు. -
Earthquake in Pakistan: పాకిస్థాన్లో భారీ భూకంపం.. నాలుగు రోజుల్లో రెండోసారి కంపించిన భూమి
Earthquake in Pakistan: పాకిస్థాన్లో బలమైన భూకంపం సంభవించింది. ఉదయం 5.35 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. దీని కేంద్రం 18 కిలోమీటర్ల లోతులో ఉంది. -
Pakistan: నేటితో ముగియనున్న డెడ్ లైన్.. ఇప్పటి వరకు ఎంతమంది దేశాన్ని వదిలేశారంటే?
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తోంది. ఈ వలసదారులలో అత్యధిక సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు. వీరి సంఖ్య దాదాపు 17 లక్షలు. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లేందుకు పాకిస్థాన్ అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది. -
Nawaz Sharif: భారత్ చంద్రునిపైకి చేరితే, పాక్ పక్క దేశాలను అడుక్కుంటోంది..
దేశంలో అల్లకల్లోలానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ గూఢచారి ఫైజ్ హమీద్ కారణమని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని ఆయన అన్నారు. -
Pakistan Petrol Price: పాక్ ప్రజలపై పెట్రో బాంబ్.. లీటరుకు రూ.15పెంపు..
Pakistan Petrol Price: పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!