India Slams Pakistan Army: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో నిరసనలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర్యం కోరుతూ నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఫలితంగా డజన్ల కొద్దీ జనాలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. PoK లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ముజఫరాబాద్కు లాంగ్ మార్చ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నిరసన కారులు ముజఫరాబాద్కు చేరుకోకుండా నిరోధించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం నిశ్చయించుకుంది. అయితే.. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ…
బలూచిస్తాన్లో బలవంతంగా బలూచ్లు అదృశ్యం కావడం పెరుగుతున్న ధోరణిపై మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించాయి. దీనిని మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించాయి. బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైన్యం మరో ఏడుగురు బలూచ్లను బలవంతంగా అదృశ్యం చేసిందని బలూచ్ జాతీయ ఉద్యమ మానవ హక్కుల విభాగం తెలిపింది. బాధితులను తరచుగా ఎటువంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండానే తీసుకెళ్తారు. వారి గురించి వారి బంధువులకు ఎటువంటి సమాచారం ఇవ్వరు. మస్తుంగ్లోని కిల్లి షేఖాన్ ప్రాంతం నుంచి…