ఇంత కాలం సినిమా వాళ్లకి యాక్టింగ్ చేయటమే తెలిసేది. కానీ, కరోనా వైరస్, దాని ఫలితంగా నెత్తిన పడ్డ లాక్ డౌన్ సినీ సెలబ్రిటీలకు కొత్త పాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా ఇంట్లో కూర్చుని సమయం వృథా కాకుండా ఎలా క్యాష్ చేసుకోవాలో లాక్ డౌన్ నేర్పుతోంది! దేశంలోని అందరు క్రేజీ స్టార్స్ లాగే కింగ్ ఖాన్ షారుఖ్ కూడా తన సినిమా మధ్యలో ఆపేసి ఇంటిపట్టున కూర్చున్నాడు. అయితే, ఈయన ప్యాండమిక్ కంటే ముందు నుంచే ఎన్నో…
ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో రూపొందిన ప్రేమకథా చిత్రం ‘99 సాంగ్స్’. ఇహాన్ భట్, ఎడిల్సీ జంటగా నటించారు. విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. నెట్ఫ్లిక్స్లో మే 21 నుంచి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
క్రమంగా… సినిమాల రేంజులోనే… టీవీ షోస్, ఓటీటీ షోస్ కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. అయితే, త్వరలో చాలా అమెరికన్ షోస్ తమ లాస్ట్ సీజన్ తో అలరించి ఆడియన్స్ కు గుడ్ బై చెప్పబోతున్నాయి. యూఎస్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమాలకి ప్రపంచ వ్యాప్తంగానూ చాలా మంది అభిమానులున్నారు.నెట్ ఫ్లిక్స్ లో దుమారం రేపిన క్రైమ్ థ్రిల్లర్ షో ‘మనీ హెయిస్ట్’ సీజన్ 5 తరువాత ముగియనుంది. ఇప్పటికే ‘మనీ హెయిస్ట్’ టీమ్ చివరి…
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే జోరుగా ప్రచారం సాగింది. అయితే వీటిని కొట్టిపారేస్తూ…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రీసెంట్ గా నటించిన ‘చెక్’ చిత్రం కూడా ఓటీటీలో విడుదల కాబోతుంది. రంజాన్ సందర్బంగా మే 14 నుండి సన్నెక్ట్స్లో స్ట్రీమింగ్ కానున్నట్టు చిత్రయూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో దేశద్రోహం కేసులో నితిన్ సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళతారు. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయనేది ఇంట్రెస్టింగ్గా మలిచాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా…
చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమా అభిమానులంతా ఇప్పుడు ఓటీటీలపైనే దృష్టి మరల్చారు. విశేషం ఏమంటే ఈ వారాంతం పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. ఈ యేడాది బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ కు నామినేట్ అయిన ‘మినారి’ అమెరికన్ డ్రామ్. కొరియన్ లాంగ్వేజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. లీ ఇస్సాక్ చుంగ్…
తెలుగు సినిమా రంగంలో హీరో నాగార్జునకు ఉన్నంత ముందు చూపు వేరే ఏ స్టార్ హీరోకి లేదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రయోగాత్మక సినిమాలు చేయటమే కాదు కొత్త కొత్త బిజినెస్ లు చేయటంలోనూ నాగ్ ముందుంటుంటాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటమే కాదు… ఇవాళ పలువురు సినీ ప్రముఖలు పబ్ లు, బార్ల బిజినెస్ లో ఇప్పటి తారలు బిజీగా ఉన్నారు. ఆ బిజినెస్ నాగ్ ఎప్పుడో చేసేశాడు. ఇక చిరంజీవి, అరవింద్, మ్యాట్రిక్ ప్రసాద్…
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. జిఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెగళ్లపాటి కౌళిక్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత బాగా ఆడలేకపోయింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 23న ఓటీటీ ఆహాలో విడుదలవుతుంది. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీఎడిట్ చేసినట్లు చిత్ర దర్శకుడు కౌశిక్ తెలిపారు. ఆయన అనుకున్న పాయింట్…
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా ‘దృశ్యం2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్త టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట చిత్ర బృందం.కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే…
నటి త్రిష 60వ చిత్రం ఓటీటీలో సందడి చేస్తున్నది అని Cine Chit Chat పేర్కొన్నది. . ‘పరమపదం వెలయాట్టు’ పేరుతో రూపొందిన ఈ చిత్రం నిజానికి గత ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావలసింది. రకరకాల కారణాలతో పాటు కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పటికి… అదీ డిజిటల్ లో విడుదలైంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీహాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్సాన్స్ లభిస్తోంది. కె. తిరుజ్ఞానం దర్శకత్వం వహించిన ఈ…