Piyush Goyal Report : భారతదేశంలో పండిన పండ్లు, కూరగాయల ఎగుమతులకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ లోక్సభలో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. సమాచారం ప్రకారం, 2023-2024లో పండ్లు, కూరగాయలు మొత్తం 123 దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. భారతదేశం నుండి పండ్లు, కూరగాయల మొత్తం ఎగుమతి రికార్డులను ప్రభుత్వం నిర్వహిస్తుందని పియూష్ గోయల్ అన్నారు. ఎగుమతిదారులు తమ షిప్పింగ్ బిల్లులలో పేర్కొన్న స్టేట్-ఆఫ్-ఆరిజిన్ కోడ్ల ఆధారంగా రాష్ట్రాలకు ఎగుమతి డేటాను సేకరిస్తారు. అందువల్ల పండ్లు,…
Onion exports: సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిరవధికంగా నిషేధాన్ని పొడగించింది. ఈ పరిణామం పలు అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరల్ని ప్రేరేపించనుంది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఉల్లి ఎగుమతులపై (Onion Exports) కేంద్ర ప్రభుత్వం (Modi Government) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సడలించింది.