దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 650 మంది ఉద్యోగుల చేరికను ధృవీకరించింది. దాదాపు మూడు నెలలుగా చేరడంలో జాప్యం జరిగిన దాదాపు 650 మంది లేటరల్ హైరింగ్ ఆన్బోర్డింగ్ను కొనసాగిస్తామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రకటించింది. ఈ అభ్యర్థులను ముందస్తు చేరిక ప్రక్రియలో పాల్గొనమని కంపెనీ కోరింది. మీడియా నివేదికల ప్రకారం, కొంతమంది అభ్యర్థులకు TCS ఇప్పటికే అక్టోబర్ నెలలోనే జాయిన్ అవ్వడానికి అనుమతి ఇచ్చింది. Also Read:US-Colombia Diplomatic…