కరోనా వైరస్ నుంచి రక్షణకోసం మాస్క్ను ధరిస్తున్నాం. మాస్క్ను పెట్టుకోవడం ద్వారా కరోనా నుంచి కొంతమేర రక్షణ పొందవచ్చు. అయితే, కరోనా ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే ర్యాపిడ్ లేదా ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ పరీక్షలు ఖరీదైవి. ర్యాపిడ్ పరీక్షల్లో ఎంత వరకు కరోనా వైరస్ను డిటెక్ట్ చేయవచ్చో చెప్పలేం. Read: సౌతిండియా ‘టాప్’ లేపిన ‘పుష్ప’ ఐటమ్ సాంగ్ అయితే, జపాన్కు చెందిన క్యోటో…
ప్రపంచంలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేసింది. డెల్టా నుంచి ఇంకా ప్రపంచం బయటపడలేదు. యూరప్ వంటి దేశాల్లో డెల్టా కేసులు భారీగా నమోదువుతున్నాయి. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తోపాటు యూరప్ దేశాల్లో కేసలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పాజిటవ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇజ్రాయిల్లో కొత్త వేరియంట్ బయటపడటంతో సరిహద్దులు మూసేసింది.…
కరోనా కేసులు ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్నాయి. ఆఫ్రికా, యూరప్ దేశాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. యూరప్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో పాటు డెల్టా వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇక ఆసియా దేశాల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ను వేగవంతం చేశారు. అయితే, కరోనాలోని అన్ని వేరియంట్లకు చెక్ పెటేందుకు అవసరమైన ఔషధం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒంటెజాతికి చెందిన లామా అనే జీవిలో అతిసూక్ష్మమైన యాండీబాడీలు ఉన్నాయని, ఇవి కరోనా…
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులతో పాటుగా కరోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ కేంద్రాలకు లేఖలు రాసింది. కోవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యం వద్దని, కరోనా వ్యాప్తి చెందుతున్న జిల్లాలపై మరింత దృష్టి సారించాలని కేంద్రం సూచించింది. దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టాలని…
కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. కోట్లాదిమంది అయినవారిని కోల్పోయారు. అయితే కరోనా కారణంగా ఫార్మా రంగం పరిస్థితి మూడు వ్యాక్సిన్లు.. ఆరు శానిటైజర్లలా మారింది. గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిన కంపెనీలు, సాధారణ జనం ఇప్పడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఒమిక్రాన్ రూపంలో అలజడి రేగుతోంది. మనదేశంలో గత నెలలో మందుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నవంబరు నెలలో మందుల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చినప్పుడు 6.6 శాతం పైగా…
మన దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ప్రారంభమైపోయిందని నిపుణులు అభిప్రయాపడుతున్నారు. ఒమిక్రాన్ భయాల కారణంగా మహారాష్ట్ర సర్కార్ పలు ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా సోకింది. అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే.. మహా రాష్ట్రలో ఏకంగా.. 7 కొత్త…
సౌతాఫ్రికాలో వెలుగు చూసినా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచాన్నిచుట్టేసే పనిలోపడిపోయింది.. ఇప్పటికే భారత్లో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడగా.. తాజా, మరో రెండు కేసులు పాజిటివ్గా తేలాయి.. ఈ నెల 4వ తేదీన జింబాబ్వే నుంచి గుజరాత్లోని జామ్నగర్కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారించారు.. ఇక, అప్రమత్తమైన అధికారులు.. అతడు కలిసినవారిని ట్రేస్ చేశారు.. వారి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా…
కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాతో డిసెంబర్ 17 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది. అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో వేగంగా కరోనా వ్యాపిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలోని అనేక దేశాల్లో బయటపడటంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఐ పునరాలోచనలో పడింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు.…
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కేసులు పెరిగిపోతుండటంతో ప్రపంచదేశాలు అందోళన చెందుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్పై జపాన్ శాస్త్రవేత్త హిరోషి నిషిమురా పరిశోధనలు చేశారు. ఒమిక్రాన్ ప్రారంభ దశలో డెల్టా వేరియంట్ కంటే 4.2 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని, దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్లో నవంబర్ వరకు అందుబాటులో ఉన్న జన్యుసమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించినట్టు హిరోషి నిషిమురా పేర్కొన్నారు. Read: భారతీయులు ఎక్కువగా ఎవరి గురించి సెర్చ్ చేశారో తెలుసా…!!…