East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజానగరం మండలంలోని పల్ల కడియం గ్రామంలో వృద్ధ దంపతులు ప్రాణాలను కోతి తీసింది. ఫురుగు మందుల ప్యాకెట్ తీసుకుని వచ్చి వృద్ధ దంపతులు పేరట్లో పారేసిన కోతి.. అయితే, టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకొని టీ తాగిన వెలుచూరి గోవింద్ (75), అప్పా
Viral Video : నేటి యువత కార్లు నడపడం కంటే బైక్లు నడపడానికి ఇష్టపడుతున్నారు. స్పోర్ట్స్ బైక్లు ముఖ్యంగా యువతలో బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా యువత కెటిఎమ్ బైక్లను తోలడానికి బాగా ఇష్టపడతారు. అయితే తాజాగా కెటిఎమ్ మోటార్ సైకిల్ కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక వృద్ధ దంప
కొందరి జీవితాల్లో కొన్ని తీరని కోరికలు ఉంటాయి.. అవి కొన్నిసందర్భాల్లో తీర్చుకునే అవకాశం వచ్చినా.. వెనుకడుగు వేసేవారు కూడా ఉంటారు.. అయితే, కొందరి ఒత్తిడియే.. లేక ప్రేమనో.. వారి ఆశలను నెరవేరిస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది.. ఓ వృద్ధ దంపతుల కోరిక కూడా అలా తీరింది.. 40 ఏళ్ల క్రితం వారు ఒక్కటైనా.