IND vs SL ODI: భారత్, శ్రీలంక మధ్య 3 ODI మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో తొలి వన్డే ఆగస్టు 2న జరగనుంది. తాజాగా భారత్ తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లో శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్, ఫాస్ట్ బౌలర్ దాషున్ షనకకు చోటు దక్కకపోవడం విశేషం. ఇక భారత్ తో వన్డే సిరీస్ కు శ్రీలంక…