దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్మన్ మాథ్యూ బ్రీట్జ్కే వన్డేల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే చరిత్ర సృష్టించాడు. లాహోర్లో న్యూజిలాండ్తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ మ్యాచ్లో 150 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు విండీస్కు చెందిన డెస్మండ్ హేన్స్ (148) పేరిట ఉండేది.
మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. దీంతో.. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది.