బెంగాల్లోని 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించే నిర్ణయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందన కోరింది. మమత ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది.
Rohini Comission Report: ఓబీసీలను ఉప-వర్గాలుగా విభజించడానికి.. 2600 ఓబీసీ కులాల జాబితాను రోహిణి కమిషన్ నివేదికలో ఇవ్వబడింది. ఓబీసీ కోటాను ఎలా కేటాయించాలనేది కూడా ఈ నివేదికలో చెప్పబడింది.
వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. 2021-22 వార్షిక సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు వెల్లడించింది. ఈ మేరకు నీట్ పీజీ ప్రవేశాలకు కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో నీట్ పీజీ కౌన్సెలింగ్పై నెలకొన్న ప్రతిష్టంభనకు…