Supreme Court: “ఏ ప్రతిపాదికన ముస్లింలకు ఓబీసీ కోటా కేటాయించారు” బెంగాల్ కు సుప్రీంకోర్టు ప్రశ్న
- బెంగాల్లోని 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు
- రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన సుప్రీంకోర్టు
- మమత ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే
- దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్లోని 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించే నిర్ణయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందన కోరింది. మమత ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 77 కులాలకు ఓబీసీ హోదా కల్పించిందని అత్యున్నత న్యాయస్థానం టీఎంసీ సర్కారును ప్రశ్నించింది. మే నెలలోనే కలకత్తా హైకోర్టు ఈ రిజర్వేషన్ చట్టవిరుద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది.
READ MORE: Unbelievable Catch: ఇలా కూడా పడతారా.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్!
Also Read
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
హైకోర్టు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాదనల సమయంలో.. ప్రభుత్వం హైకోర్టు స్వయంగా రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నదా అని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ మాట్లాడుతూ.. హైకోర్టు తన పరిధిని దాటి నిర్ణయాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
READ MORE: CM and Deputy CM: పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలి.. సీఎం సూచన..
రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా ఉపయోగించుకుంటున్నారని హైకోర్టు పేర్కొంది. దీనిపై బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీనిపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెంగాల్ ప్రభుత్వం, ‘ఇలా ఎందుకు జరుగుతోంది? వారు ముస్లింలు కాబట్టే? ఇది మతానికి సంబంధించిన అంశమని అంటున్నారు. ఇది పూర్తిగా తప్పు. ముస్లింలు కాబట్టే వారికి రిజర్వేషన్లు కల్పించరని చెబుతున్నారు. అన్ని సంఘాలను పరిగణనలోకి తీసుకున్నాం. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకున్నాం. ” అని వివరించారు.
తాజావార్తలు
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!