Supreme Court: “ఏ ప్రతిపాదికన ముస్లింలకు ఓబీసీ కోటా కేటాయించారు” బెంగాల్ కు సుప్రీంకోర్టు ప్రశ్న
- బెంగాల్లోని 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు
- రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన సుప్రీంకోర్టు
- మమత ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే
- దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
బెంగాల్లోని 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించే నిర్ణయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందన కోరింది. మమత ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 77 కులాలకు ఓబీసీ హోదా కల్పించిందని అత్యున్నత న్యాయస్థానం టీఎంసీ సర్కారును ప్రశ్నించింది. మే నెలలోనే కలకత్తా హైకోర్టు ఈ రిజర్వేషన్ చట్టవిరుద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది.
READ MORE: Unbelievable Catch: ఇలా కూడా పడతారా.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్!
Also Read
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
- Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
హైకోర్టు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాదనల సమయంలో.. ప్రభుత్వం హైకోర్టు స్వయంగా రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నదా అని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ మాట్లాడుతూ.. హైకోర్టు తన పరిధిని దాటి నిర్ణయాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
READ MORE: CM and Deputy CM: పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలి.. సీఎం సూచన..
రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా ఉపయోగించుకుంటున్నారని హైకోర్టు పేర్కొంది. దీనిపై బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీనిపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెంగాల్ ప్రభుత్వం, ‘ఇలా ఎందుకు జరుగుతోంది? వారు ముస్లింలు కాబట్టే? ఇది మతానికి సంబంధించిన అంశమని అంటున్నారు. ఇది పూర్తిగా తప్పు. ముస్లింలు కాబట్టే వారికి రిజర్వేషన్లు కల్పించరని చెబుతున్నారు. అన్ని సంఘాలను పరిగణనలోకి తీసుకున్నాం. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకున్నాం. ” అని వివరించారు.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!