15 students feared dead in road accident in Manipur: మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కు వెళ్లిన విద్యార్థులు రోడ్డు ప్రమాదం బారిన పడి మరణించారు. ఈ ఘటన బుధవారం నోనీ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఖౌపుమ్ ప్రాంతంలో హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది విద్యార్థులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల…
మణిపూర్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. మరో 60 మంది దాకా చిక్కుపోయినట్లు అదికారులు అనుమానిస్తున్నారు. చాలా మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మణిపూర్ డీజీపీ పి డౌంగెల్ మాట్లాడుతూ.. 23 మందిని కొండచరియల కింద నుంచి బయటకు తీయగా 14 మంది మరణించారని వెల్లడించారు. ఇండియన్ ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ దళాలు ఘటన జరిగినప్పటి నుంచి రెస్క్యూ చర్యలు కొనసాగిస్తున్నారు. సైన్యం,…