నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత, ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇరాన్ ప్రభుత్వానికి, నర్గీస్ మొహమ్మదికి మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ శిక్ష ఆమెకు దశాబ్దాలుగా ఇరాన్ అధికారులతో సాగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమె న్యాయవాది చెబుతున్నారు. Also Read:PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ నర్గీస్ మొహమ్మది…
వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ అని 2025 నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘శాంతి అంటే బలహీనత కాదు.. మహాత్మా గాంధీ మానవత్వం అంటే ఏమిటో చూపించారు.’’ అని మచాడో అన్నారు.