Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది.
BIG Breking: నిజమాబాద్ జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంటేశ్వరాలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈ.ఓ.వేణు సరస్సులో దిగి స్నానం చేశారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది.
డి.శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ కాంగ్రెస్ లోకి చేరునున్నారు. దీనిపై ఆయన తండి డీ. శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఇవాల ఆదివారంనాడు గాంధీభవన్ లో జరిగే కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టనున్నారు.
Guptajiinvests: ఓ వ్యక్తి పల్లెటూరులో పుట్టి పెరిగాడు. చిన్న స్కూల్లో చదువుకున్నాడు. జిల్లా కేంద్రానికి తప్ప సిటీకి రెగ్యులర్గా వెళ్లే స్థాయి కూడా కాదు అతనిది. ఏడాదికో రెండేళ్లకో ఒకసారి నగరానికి వెళ్లివస్తుండేవాడు. జీవితంలో పెద్ద విజయాలు సిటీల్లో ఉండేవారికే సాధ్యమని, వాళ్లకు మాత్రమే ఆ ఎకోసిస్టమ్, కల్చర్ ఉంటాయని నమ్మాడు. అంతేకాదు. తననుతాను యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్గా తక్కువ అంచనా వేసుకున్నాడు.