“భీమ్లా నాయక్” విడుదలపై ఇప్పుడు మెగా అభిమానుల్లో ఉత్కంఠతను నెలకొంది. ఈ సినిమాకు రెండు విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్. అయితే ఏపీ టిక్కెట్ల వివాదంతో పాటు, సీఎంతో సినీ ప్రముఖుల భేటీ తరువాత కొత్త జీవో వస్తే గనుక సినిమాను ఫిబ్రవరి 25నే విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే నిన్న చిరు బృందం ఏపీ సీఎంతో చర్చించి, సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. అంతేకాదు మరో వారం, పది రోజుల్లో కొత్త జీవో…
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్, హీరో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణన్ ప్రద పాత్రల్లో తెరకెక్కిన చిత్రం స్కైలాబ్. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. పిరియాడికల్ డ్రామాగా డిసెంబర్ 4న విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడో ఓటిటీ లో రావాల్సి ఉండగా కొన్ని కర్నాల్ వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ అలెర్ట్…
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తెలుగులో చాలా రేర్. ఓ కథ అనుకుని, అన్ని వర్గాలను అలరించే అంశాలను ఏదో రకంగా అందులో మిళితం చేసి, వండి వార్చే సినిమాలే మనకు ఎక్కువ. అయితే శనివారం విడుదలైన ‘స్కైలాబ్’ మూవీ అందుకు భిన్నమైంది. మనం రెగ్యులర్ సినిమాల్లో చూసే హీరోహీరోయిన్ల లవ్ మేకింగ్ సీన్స్, సాంగ్స్, యాక్షన్, పిచ్చి కామెడీ, వెకిలి చేష్టలు ఇందులో కనిపించవు. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో…
శ్రియా సరన్, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గమనం’. ఈ మూవీ ద్వారా సుజనారావు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని తొలుత నిర్మాతలు రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 10వ తేదీన కేవలం తెలుగు వర్షన్ ను మాత్రమే విడుదల చేయబోతున్నారు. మూడు…
విభిన్న కథాంశాలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. వసాగా విజయాలను అందుకుంటున్న ఈ హీరో మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఏ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. రానా భార్యగా ఐశ్వర్యా రాజేష్ ను తీసుకున్నారు. అయితే ఆమె ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించలేక పోవడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో రానా దగ్గుబాటి సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికైంది.…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్ను విజయదశమి రోజున రిలీజ్ చేశారు. అంతఇష్టం అనే టైటిల్ తో కూడిన సాంగ్ పూర్తి మెలోడీగా శ్రీకాకుళం యాసతో సాగింది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. బీమ్లా నాయక్ టైటిల్ పాత్రలో పవన్ నటిస్తుండగా, రానా కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కు జోడిగా నిత్యామీనన్ నటిస్తున్నది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే, మాటలు అందించారు.…