టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈమధ్యకాలంలో సినిమాల దూకుడు పెంచాడు. మొన్ననే ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాలతో పర్వాలేదనిపించిన నితిన్.. తన తదుపరి చిత్రం ‘మాస్ట్రో’ సెప్టెంబరు 17 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా, నితిన్ తన కెరీర్ లో 31వ చిత్రాన్ని నేడు వినాయకచవితి సందర్బంగా పూజ కార్యక్రమాలతో ఘనంగా…