CJI UU Lalit recommends Justice D Y Chandrachud as next Chief Justice of India: భారత 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ తన వారసుడిగా కేంద్రానికి పేరును సూచించారు. దీనిపై కేంద్రన్యాయశాఖకు జస్టిస్ లలిత్ లేఖ రాయనున్నారు. నవంబర్ 8న జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ చేయనుండటంతో ఈ మేరకు కేంద్రం తదుపరి సీజేఐ పేరును సూచించాలి లేఖ…
The Center asked UU Lalit to suggest the name of the next CJI: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీకాలం నవంబర్ 8తో ముగియనుంది. వచ్చే నెల ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోపే కొత్త సీజేఐ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలు ప్రారంభం అయ్యాయి. సీజేఐగా ఉన్న యుయు లలిత్ తన తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సూచించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం.…