Home
New Zealand
New Zealand News
-
Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
న్యూజిలాండ్ దక్షిణ ద్వీపాన్ని బుధవారం-గురువారం మధ్యరాత్రిలో శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై తొలుత 6.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం.. తర్వాత తీవ్రతను 5.9కు సవరించినట్లు న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. -
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటన భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపుగా నిలిచింది. ఈ పర్యటన సందర్భంగా రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, ఉగ్రవాద నిరోధక సహకారం, వ్యవసాయం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి, విద్య, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాల్లో మొత్తం 18 కీలక ఒప్పందాలు, నిర్ణయాలు కుదిరాయి. అంతేకాకుండా, ఇరు దేశాలు తమ సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ (Strategic Partnership) స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం భారత్,… -
PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నుంచి ఆరు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగే ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు, ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పర్యటన భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసముద్రాల దృష్టికోణం (MAHASAGAR/Oceans Vision), అలాగే స్వేచ్ఛాయుత,… -
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూలై 6 నుంచి 11 వరకు ఆరు రోజుల పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. -
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
WTC Points Table 2025-27: ఇంగ్లండ్పై మూడో టెస్టులో 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. నాటింగ్హామ్ వేదికగా సోమవారం ముగిసిన ఈ మ్యాచ్తో కివీస్ 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కివీస్ అవకాశాలు మరింత బలపడ్డాయి. చివరి రోజు 373 పరుగుల లక్ష్యంతో… -
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్లో ఒక సుదీర్ఘమైన, అత్యంత హుందాతనమైన అధ్యాయం ముగిసింది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఆధునిక క్రికెట్ 'ఫాబ్ ఫోర్' (Fab Four)లో ఒకరైన కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాదిలోనే అతడు టీ20లకు గుడ్బై చెప్పగా, తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టే ఆయనకు చివరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్లో విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్లో… -
Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!
Kane Williamson: క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించే ఆటగాళ్లు చాలా మంది ఉంటారు. కానీ, అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోయే ‘జెంటిల్మెన్’లు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన క్రికెటర్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్ ఒకరు. తాజాగా ఆయన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో పరుగుల మైలురాళ్లను అందుకున్న కేన్ మామ, కేవలం రికార్డుల వల్ల మాత్రమే కాదు.. మైదానంలో అతను చూపించే… -
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
Eng vs NZ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మ్యాచ్ తొలి రెండు రోజుల్లోనే మొత్తం 33 వికెట్లు పడిపోవడంతో పిచ్ స్వభావంపై చర్చ మొదలైంది. మొదటి రోజు 16 వికెట్లు కూలగా, రెండో రోజు మరో 17 వికెట్లు పడడంతో.. బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండగా, సీమర్లు మాత్రం వికెట్ల పండుగ చేసుకుంటున్నారు. మ్యాచ్ వివరాలు: మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన… -
2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!
2028 T20 Worldcup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్,… -
Ind vs NZ 3rd T20I: భారత్ బౌలర్ల ధాటికి కివీస్ విలవిలా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
Ind vs NZ 3rd T20I: గౌహతి వేదికగా జరిగిన భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు గట్టి అడ్డుకట్ట వేశారు. టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. డెవన్ కాన్వే (1) హర్షిత్ రాణా బౌలింగ్లో ఔట్ కాగా, రచిన్ రవీంద్ర (4) కూడా త్వరగానే…
తాజావార్తలు
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!