చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలకండికొత్త ఆశలకు స్వాగతం చెప్పండికొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ…ఎన్టీవీ పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత సంవత్సరం వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఏడాది వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో కొత్త ఆశలు, ఆశయాలు చిగురిస్తాయి. కొత్తగా ఏదో చేయాలని మన మది పులకరించిపోతుంది. మన మనసు కొత్త అనుభూతికి లోనవుతుంది. గత జ్ఞాపకాలు వెంటాడుతున్నా వాటికి వీడ్కోలు పలికి ఉత్సాహంగా కొత్త ఏడాదిని ప్రారంభిద్దాం. కరోనా కాలానికి గుడ్బై…
పాత సంవత్సరానికి గుడ్బై చెప్పి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు.. కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో.. నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. ఇక, పర్యాటక కేంద్రమైన విశాఖలోనూ కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు.. రాత్రి 8 గంటల నుంచి అన్ని బీచ్లు మూసివేయనున్నారు.. రాత్రి 8 గంటల నుంచి ఆర్కే బీచ్, జోడుగుళ్లపాలెం బీచ్, సాగర్నగర్ బీచ్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్, యారాడ…
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.. కోవిడ్, నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2వ తేదీ వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఆయన.. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఇక, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు…