ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారుతున్నారు. ఇక ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల స్టార్ హీరోయిన్లు తమ సోషల్ మీడియా వేదికగా ఆల్కహాల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెల్సిందే. సమంత దగ్గరనుంచి ప్ర
సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు.. ‘అట్లుంటది మనతోని’ అనేది దీనికి ట్యాగ్ లైన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే �
‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంటరయ్యింది నేహా శర్మ. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ లా అమ్మడి నటనకు తెలుగువారు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత నేహాకు తెలుగులో ఆశించినంత విజయాలు అందలేదనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లోనే మకాం పెట్టిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారిపోయింది. నిత్యం హాట్ ఫోట�
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007 సెప్టెంబరు 28న విడుదలైంది. పూరి బర్త్ డే రోజునే ఈ సినిమాను విడుదల చేశారు. కొత్త హీరోలను ఎక్కువగా తెరకు పరిచయం చేసే పూరి.. మెగా హీరోను
సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషించన ‘గల్లీ రౌడీ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ హిట్ చిత్రాల రచయిత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అంద�
‘షరమ్ నయ్యే క్యా?’ అంటూ కస్సుబుస్సుమంటున్నారు నెటిజన్స్! ‘శర్మా సిస్టర్స్’ చేసిన పని అలాంటిది మరి! మామూలుగానే ఇద్దరమ్మాయిలు ఒకే ఫ్రేమ్ లో హాట్ హాట్ ఫోజులిస్తే జనాలు విమర్శిస్తారు. అయితే, ఈ మధ్య అలాంటివన్నీ నార్మల్ అయిపోయాయి. రోజూ ఎవరో ఒక హాట్ బ్యూటీ రెచ్చగొట్టే ఫోటోషూట్ తో ఆన్ లైన్ లో అల్లాడించే�