ఏదైనా ఆపదలో ఉన్నారంటే డయల్ 100.. ఏదైనా సమస్య వచ్చిందంటే డయల్ 100.. ఎవరినుంచైనా రక్షణ కావాలన్నా డయల్ 100.. అలా డయల్ 100కు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.. అయితే, డయల్ 100కు వచ్చే కాల్స్పై కూడా కొందరు పోలీసు అధికారులు సరిగా స్పందించడం లేదు.. దీంతో, ఓ ఎస్ఐ, కానిస్టేబుల్పై వేటు పడింది… చిత్తూరు జిల్లా సోమల పోలీసుస్టేషన్ లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిచారంటూ ఎస్సై లక్ష్మీకాంత్ను వీఆర్కు పంపించారు జిల్లా ఎస్పీ రిశాంత్…
విజయవాడలో చెత్తపన్ను వసూలు చేయలేదని ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. 48, 57వ వార్డు సచివాలయాల్లో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు చెన్నకృష్ణ, సలీమ్ బాష టార్గెట్ మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలం అయ్యారని విజయవాడ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇద్దరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెత్త పన్ను వసూళ్లల్లో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చెత్త పన్నును వసూలు చేయాలని మున్సిపల్…
Komaram Bheem Asifabad: ఒకరి నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలికొంది. పిల్లలను కంటి రెప్పలా చూసుకోవాలని పెద్దలు చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. కానీ ఆ నిర్లక్ష్యమే చిన్నారు మృత్యువాత పడుతున్నారు. అయినా చిన్నారులను నిర్లక్ష్యానికే వదిలేస్తున్నారు. ఒకరు తప్పు చేస్తే ఆపరిహారం చెల్లించలేనంతగా కొందరు చిన్నారు బలవుతున్నారు. ఒవ్యక్తి చేసిన తప్పుకు ఓతల్లికి కడుపుకోత మిగిలించిన ఘటన కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మిసల్ గూడలో చోటుచేసుకుంది. మిసల్ గూడ గ్రామానికి చెందిన ఆత్రం…
చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ లోని మహిళా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం మహిళా హాస్టల్లో భోజనం తిన్న 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అని అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. కొంతమంది పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు.…
ఆదిలాబాద్ లో అడవులు, వన్య ప్రాణులు ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఆ మధ్య ఓ పులి కలకలం రేపిన విషయం అందరికి తెలుస్తుంది. ఇక తాజాగా ఓ పులి రక్షణ లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అటవీ శాఖ అధికారుల పై వేటు వేశారు. సిరిచెల్మ్, ఇంద్రవెల్లి రెంజ్ ల పరిధి లో ఇద్దరు సెక్షన్ ఆఫిసర్లు, ఇద్దరు బీట్ అధికారుల ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు జారీ చేసారు.…
తూర్పుగోదావరి జిల్లాలో 33 మంది వాలంటీర్లు శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు. కోవిడ్ ఫీవర్ సర్వేలో జ్వరం లేని వారికి ఉన్నట్లు నిర్లక్ష్యంగా ఆన్ లైన్ లో పేర్లు నమోదు, చేసిన కారణంగా వాలంటీర్లను విధుల నుండి తీసేసారు. సర్వే పై నిర్లక్ష్యం వహించిన వారిపై పై విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు తూ. గో.జిల్లా జాయింట్ కలెక్టర్. కీర్తి చేకూరి. తొలగించిన వాలంటీర్లు కాకినాడ రూరల్ ,కాకినాడ అర్బన్ ,రాజమండ్రి అర్బన్ ,తుని,…