Home
Neet Ug
Neet Ug News
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
Telegram Back: దాదాపు వారం రోజుల అంతరాయం తర్వాత మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) భారత్లో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. చాలా మంది వినియోగదారులకు సేవలు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ.. కొందరు జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) వినియోగదారులు ఇంకా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. జూన్ 16 నుంచి జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక… -
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ కు ముందు టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. జూన్ 21న జరగనున్న పరీక్షకు ముందు ఐదు రోజుల పాటు టెలిగ్రామ్ యాక్సెస్ను నిరోధించాలన్న కేంద్ర నిర్ణయంపై టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం పరీక్షా ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమంజసమైనవేనని పేర్కొంది. పరీక్షా పేపర్ లీక్ కావడం లేదా మెసేజింగ్ ప్లాట్ఫారమ్ను దుర్వినియోగం… -
NEET UG 2026: డాక్టర్లు అవ్వాలన్న విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. దేశంలో భారీగా పెరగనున్న MBBS సీట్ల సంఖ్య
NEET UG 2026: మెడికల్ చదువుల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త. NEET UG 2026లో మంచి స్కోర్ సాధించే విద్యార్థులకు MBBS అడ్మిషన్లు లభించే అవకాశాలు పెరగనున్నాయి. 2026 అకడమిక్ నుంచి దేశవ్యాప్తంగా MBBS సీట్ల సంఖ్యను పెంచే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొత్త మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించనున్నారు. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)లోని మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB) అకడమిక్ సెషన్ 2026–27 కోసం… -
NEET-UG Exam: నేడే నీట్-యూజీ.. పరీక్షలో మోసాలకు పాల్పడితే మూడేళ్ల పాటు నిషేధం..
మెడికల్ అడ్మిషన్ పరీక్ష అయిన నీట్-యూజీ కోసం విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. నీట్-యూజీ పరీక్ష నేడు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5,500 కి పైగా కేంద్రాలలో జరుగనుంది. వీటిలో విదేశాల్లోని 14 పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం పరీక్షలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందిన తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. కానీ పరీక్షకు… -
NEET-UG 2025: పెన్-పేపర్ పద్ధతిలో నీట్.. ఒకే రోజు, ఒకే షిఫ్ట్లో పరీక్ష..
NEET-UG 2025: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET-UG) 2025 కొత్త నియమాలను, షెడ్యూల్తో నిర్వహించబోతున్నట్లు జాతీయ పరీక్షా సంస్థ (NTA) గురువారం ధృవీకరించింది. 2024లో పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నీట్-యూజీ 2025 పెన్ను పేపర్ పద్ధతిలో (ఓఎంఆర్ షీట్), ఒకే రోజు మరియు ఒకే షిఫ్ట్లో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం తీసుకున్న పెన్-పేపర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలనే నిర్ణయం సురక్షితమైన, న్యాయమైన పరీక్షా ప్రక్రియకు తోడ్పడుతుందని… -
MCC NEET UG Counselling 2024: నేటి నుండే నీట్ కౌన్సెలింగ్.. పూర్తి వివరాలు ఇలా..
MCC NEET UG Counselling 2024: NEET UG 2024 కౌన్సెలింగ్ ఈరోజు (14 ఆగస్టు) నుండి ప్రారంభమవుతుంది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప్రక్రియ నాలుగు రౌండ్లు ఉంటుంది. మొదటి రౌండ్కు రిజిస్ట్రేషన్, చెల్లింపు ఆగస్టు 14 నుండి 21 వరకు జరుగుతుంది. అయితే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆగస్టు 21, 22 తేదీలలో జరుగుతుంది. కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థులు వివిధ పత్రాలను సమర్పించాలి. ఎంపికలను నింపే సమయంలో శ్రద్ధ వహించాలి. సరైన విధానం,… -
NEET: నీట్ నోటిఫికేషన్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే..!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2024) పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. -
సెప్టెంబర్ 12న నీట్
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు అయితే.. మరికొన్ని పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చింది ప్రభుత్వం.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడం వలన.. పరీక్ష సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని వెల్లడించారు.. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని..…
తాజావార్తలు
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!