కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయి ఉంటే… ఈజూలై 30వ తేదీ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సందడి చేసి ఉండేది. కానీ అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టుగా… కరోనా సెకండ్ వేవ్ తో అందరి అంచనాలు తల్లకిందులై పోయాయి. అయితే అదృష్టం ఏమంటే… మూడు నెలలుగా మూతపడిన థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. గత శుక్రవారం (23వ తేదీ) తమిళ డబ్బింగ్ సినిమా ‘నేరగాడు’ విడుదల కాగా……
పలు సీరియల్స్, సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్ళా స్వీయ దర్శకత్వంలో టి. ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూనిట్ కృషిని అభినందించారని, అయితే కంటెంట్ కారణంగా సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని దర్శక నిర్మాతలు తెలిపారు. సిరి హనుమంతు…