Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కిరాతకంగా జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేసింది సుప్రీం కోర్టు. 2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణిల హత్య జరిగింది. పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు దంపతులను అడ్డుకొని నడిరోడ్డుపై హత్య చేశారు. అయితే వామనరావు దంపతుల హత్య కేసు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తన కొడుకు , కోడలు…
Woman Murderd at Vijayawada: రాన్రానూ మనుషులలో క్రూరత్వం పెరిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాట్లాడి తేల్చుకునే విషయంలో కూడా పట్టుదలకి పోయి చంపుకునే దాకా వెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో ఒక దారుణ హత్య జరిగింది. విజయవాడ శివారులోని చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ పై ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. నడిరోడ్డుపై ఒక దుండగుడు ఓ మహిళను వెంటాడి కత్తితో నరికి చంపి పరారయ్యాడని సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా…