ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. ఈ మాటను అక్షరాల ఆచరణలో పెట్టాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా.. తోడుగా నిలిచాడు.
మంచు వారమ్మాయి మంచు లక్ష్మీ గురించి అందరికీ తెలుసు.. నటిగా అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా తాను ముంబై కి షిఫ్ట్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. అంతేకాదు అక్కడ కొన్న సొంత ఇల్లు గురించి ఎన్నో విషయాలను పంచుకుంది.. తాజాగా ఆ ఇల్లు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..…
మహారాష్ట్రలో ముంబైలోని శివాజీ నగర్ బైగన్వాడి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం నలుగురు శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు.